25న నూతన విగ్రహ ఆవిష్కరణ

byసూర్య | Mon, May 20, 2024, 04:18 PM

జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నూతన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని ఆలయ అర్చకులు గుండి సత్యనారాయణ శర్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ దేవాలయం ఆవరణలో నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మే 25న ఉదయం 11 గంటలకు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అభిషేకం, శ్రీరామ యజ్ఞం, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM