విద్యార్థులు సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

byసూర్య | Thu, May 09, 2024, 03:29 PM

సమ్మర్‌ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన క్రీడా అధికారి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం నాగిరెడ్డిపేట మండలం బొల్లారం జడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంప్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతిరోజు ఉదయం 6గ, నుండి 8గ సాయంత్రం 5గ నుండి 7గ గంటల వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపుకు హాజరై కొత్త విషయాలు నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.


Latest News
 

భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి Mon, May 20, 2024, 03:31 PM
హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం Mon, May 20, 2024, 03:27 PM
సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి Mon, May 20, 2024, 03:27 PM