పిట్లంలో బిజెపి పార్టీ నాయకులు ప్రచారం

byసూర్య | Thu, May 09, 2024, 03:26 PM

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని గడి హనుమాన్ మందిర్ వద్ద గురువారం బిజెపి పార్టీ నాయకులు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బిబి పాటిల్ కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు అశోకు రాజ్, పిట్లం పట్టణ బిజెపి పార్టీ అధ్యక్షుడు వరలక్ష్మి కుమార్, బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి Mon, May 20, 2024, 03:31 PM
హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం Mon, May 20, 2024, 03:27 PM
సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి Mon, May 20, 2024, 03:27 PM