byసూర్య | Thu, May 09, 2024, 03:26 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని గడి హనుమాన్ మందిర్ వద్ద గురువారం బిజెపి పార్టీ నాయకులు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బిబి పాటిల్ కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు అశోకు రాజ్, పిట్లం పట్టణ బిజెపి పార్టీ అధ్యక్షుడు వరలక్ష్మి కుమార్, బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.