రైలు ఢీకొని యువకుడి మృతి

byసూర్య | Thu, May 09, 2024, 03:23 PM

అక్కన్నపేట గ్రామ శివారులో బైక్ ని రైలు ఢీకొట్టిన ఘటనలో మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్కి చెందిన మాలోత్ ప్రకాశ్ గుర్తించారు. తన సొంత పనులపై ద్విచక్రవాహనంపై మెదక్ వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు రైల్వే పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
 

హైదరాబాద్‌లో వెలుగులోకి మరో భారీ మోసం.. 200 కోట్లతో గాయబ్.. ఆమెదే కీలక పాత్ర Mon, May 20, 2024, 05:33 PM
పోలీసుల అదుపులో వసూలు రాజాలు..! Mon, May 20, 2024, 04:52 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి Mon, May 20, 2024, 04:51 PM
25న నూతన విగ్రహ ఆవిష్కరణ Mon, May 20, 2024, 04:18 PM
భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM