నియోజకవర్గంలో స్వేరోస్ కార్యకర్తల ప్రచారం

byసూర్య | Thu, May 09, 2024, 03:18 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం స్వేరోస్ సంస్థ కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్వేరోస్ ఇంటర్ నేషనల్ సంస్థ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భూమిపాగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యావంతుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని కోరారు.


Latest News
 

భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి Mon, May 20, 2024, 03:31 PM
హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం Mon, May 20, 2024, 03:27 PM
సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి Mon, May 20, 2024, 03:27 PM