భద్రాద్రి జిల్లాలో భానుడి భగభగలు

byసూర్య | Tue, Apr 30, 2024, 10:39 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 7 గంటల నుండే ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా అశ్వాపురం మండలంలో 45. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా అశ్వరావుపేట 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఎండల పట్ల చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


Latest News
 

వైద్య ఖర్చులకు బ్యాచ్ మేట్లు ఆర్థిక సహాయం Tue, May 21, 2024, 02:01 PM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు వదిలిపెట్టారు : కేటీఆర్ Tue, May 21, 2024, 01:59 PM
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేత Tue, May 21, 2024, 01:33 PM
రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే Tue, May 21, 2024, 12:44 PM
ఆస్పత్రి వద్ద విషాదం.. Tue, May 21, 2024, 12:37 PM