byసూర్య | Tue, Apr 30, 2024, 10:46 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ మండలం పల్లిమక్త గ్రామoలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉపాధి హామీ కూలీలతో జెడ్పీ చైర్మన్ అరుణ సమావేశమయ్యారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి బోయినిపల్లి వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలు నమ్మొద్దని అన్నారు.