బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

byసూర్య | Tue, Apr 30, 2024, 10:29 AM

పెద్దపెల్లి ఎంపీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కొరకు ధర్మారం మండలం కొత్తపల్లి (న్యూ) గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే Tue, May 21, 2024, 12:44 PM
ఆస్పత్రి వద్ద విషాదం.. Tue, May 21, 2024, 12:37 PM
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ Tue, May 21, 2024, 12:24 PM
సమస్యలు పరిష్కరించాలి Tue, May 21, 2024, 12:07 PM
రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి Tue, May 21, 2024, 12:06 PM