రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి

byసూర్య | Tue, May 21, 2024, 12:06 PM

హుజూర్ నగర్-కోదాడ బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హుజూర్ నగర్ లోని సాయి ఆసుపత్రికి చెందిన వైద్యుడు దామరచర్ల శ్రీకాంత్ బాబు(43) మృతి చెందినట్లు ఏఎస్సై బలరాంరెడ్డి తెలిపారు. ద్విచక్ర వాహనంపై వస్తుండగా వేపల సింగారం బైపాస్ రోడ్డులో గేదెను ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నామని ఏఎస్సై తెలిపారు. అదే రహదారిలో వస్తున్న లారీ డ్రైవర్ 108కు సమాచారం అందించడాని తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM