దొడ్డు ధాన్యం రైతులకు సున్నమే

byసూర్య | Tue, May 21, 2024, 11:25 AM

తెలంగాణాలో వానకాలమైనా, యాసంగి అయినా దొడ్డు వడ్లే ఎక్కువ సాగవుతాయి. సన్నవడ్ల సాగు తక్కువ ఉంటుంది. అదీ కొన్ని ప్రాంతాలకే పరిమితం. సాధారణంగా వానకాలంలో 30-40శాతం సన్నాలు, 60-70శాతం దొడ్డు వడ్లను రైతులు సాగు చేస్తారు. యాసంగిలో సన్నాలు కేవలం 10-15శాతం, దొడ్డు వడ్లు 90శాతం సాగవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్న వడ్లకే బోనస్‌ ఇస్తామంటే దొడ్డు వడ్లు పండించే రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Latest News
 

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా నక్క రమేష్ Sat, Jul 27, 2024, 12:23 PM
తాము మాట్లాడుతుంటే చూపించడం లేదన్న హరీశ్‌రావు Sat, Jul 27, 2024, 12:11 PM
సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు Sat, Jul 27, 2024, 11:21 AM
సైబర్ వలలో పడి 70వేలు మోసం Sat, Jul 27, 2024, 11:07 AM
జహీరాబాద్ రూరల్ సిఐగా జక్కుల హనుమంతు పదవి బాధ్యతలు Sat, Jul 27, 2024, 11:05 AM