ఆస్పత్రి వద్ద విషాదం..

byసూర్య | Tue, May 21, 2024, 12:37 PM

హైదారాబాద్లోని బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. మంగళవారం చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా ప్రాంగణంలోని చెట్టు విరిగి దంపతులపై పడింది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


 


 


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM