ఆస్పత్రి వద్ద విషాదం..

byసూర్య | Tue, May 21, 2024, 12:37 PM

హైదారాబాద్లోని బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. మంగళవారం చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా ప్రాంగణంలోని చెట్టు విరిగి దంపతులపై పడింది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.


 


 


Latest News
 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు Sun, May 18, 2025, 08:53 PM
మైలార్‌దేవ్‌పల్లిలో మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు Sun, May 18, 2025, 08:34 PM
మరో నెలపాటు ధాన్యం కొనుగోళ్లు Sun, May 18, 2025, 07:41 PM
అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు.. హరీశ్ రావు ఆగ్రహం Sun, May 18, 2025, 07:38 PM
ప్రమాద బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం Sun, May 18, 2025, 07:38 PM