బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేత

byసూర్య | Tue, May 21, 2024, 01:33 PM

పిడుగుపాటుతో మరణించిన యాలాల్ మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, జుంటుపల్లి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్, లక్ష్మప్ప కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేయూత అందించారు. ఆయన ఆదేశాలతో స్థానిక నేతలు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 వేల చొప్పున రూ. 30 వేలను అందజేశారు. కాంగ్రెస్ యాలాల్ మండల నాయకులు సిద్రాల శ్రీనివాస్, కోలుకుంది హన్మంతు, భీమయ్య ఉన్నారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM