బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేత

byసూర్య | Tue, May 21, 2024, 01:33 PM

పిడుగుపాటుతో మరణించిన యాలాల్ మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, జుంటుపల్లి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్, లక్ష్మప్ప కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేయూత అందించారు. ఆయన ఆదేశాలతో స్థానిక నేతలు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 వేల చొప్పున రూ. 30 వేలను అందజేశారు. కాంగ్రెస్ యాలాల్ మండల నాయకులు సిద్రాల శ్రీనివాస్, కోలుకుంది హన్మంతు, భీమయ్య ఉన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM