మేడే ఉత్సవాలను జయప్రదం చేయండి: ఆర్. శ్రీనివాసులు

byసూర్య | Sat, Apr 27, 2024, 07:04 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు కల్పించిన మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.


Latest News
 

విద్యార్థులు సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి Thu, May 09, 2024, 03:29 PM
పిట్లంలో బిజెపి పార్టీ నాయకులు ప్రచారం Thu, May 09, 2024, 03:26 PM
రైలు ఢీకొని యువకుడి మృతి Thu, May 09, 2024, 03:23 PM
ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకున్న కార్పొరేషన్ చైర్మన్ Thu, May 09, 2024, 03:21 PM
నియోజకవర్గంలో స్వేరోస్ కార్యకర్తల ప్రచారం Thu, May 09, 2024, 03:18 PM