114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

byసూర్య | Sat, Apr 27, 2024, 06:59 PM

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో శనివారం 114 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రితి రాజ్ తెలిపారు. పట్టణంలోని కోయిలదిన్నె రహదారి సమీపంలో ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు శాంతినగర్ సిఐ రత్నం, ఎస్సై సంతోష్ కు సమాచారం రావడంతో నేరుగా అక్కడికి వెళ్లి దాడి చేసి బియ్యం నిల్వలను పట్టుకున్నారు. ఇంటి యజమాని భాస్కర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.


Latest News
 

హైదరాబాద్‌లో వెలుగులోకి మరో భారీ మోసం.. 200 కోట్లతో గాయబ్.. ఆమెదే కీలక పాత్ర Mon, May 20, 2024, 05:33 PM
పోలీసుల అదుపులో వసూలు రాజాలు..! Mon, May 20, 2024, 04:52 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి Mon, May 20, 2024, 04:51 PM
25న నూతన విగ్రహ ఆవిష్కరణ Mon, May 20, 2024, 04:18 PM
భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM