నారీ శక్తి అభివృద్ధి బిజెపి ప్రధాన ఎజెండా

byసూర్య | Sat, Apr 27, 2024, 06:54 PM

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మహిళ శక్తి సమ్మేళనం మహిళ మోర్చా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగర్ కర్నూల్ అభ్యర్థి భరత ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గ్రామాల్లో ఉపాధి హామీ డబ్బులు రోజుకి 300 వరకు మోడీ పెంచారని తెలియజేస్తూ కూలీలతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వివరించారు. రాబోయే విజయంలో మహిళ మోర్చా కీలకం అన్నారు.


Latest News
 

ఢిల్లీ మద్యం పాలసీ కేసు....కవిత పిటిషన్‌ను రేపు విచారించనున్నకోర్టు Thu, May 09, 2024, 11:40 PM
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM