byసూర్య | Sat, Apr 27, 2024, 06:54 PM
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మహిళ శక్తి సమ్మేళనం మహిళ మోర్చా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగర్ కర్నూల్ అభ్యర్థి భరత ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గ్రామాల్లో ఉపాధి హామీ డబ్బులు రోజుకి 300 వరకు మోడీ పెంచారని తెలియజేస్తూ కూలీలతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వివరించారు. రాబోయే విజయంలో మహిళ మోర్చా కీలకం అన్నారు.