పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన అదనపు కలెక్టర్

byసూర్య | Sat, Apr 27, 2024, 06:50 PM

ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పిన్నంచర్ల గ్రామంలో పోలింగ్ స్టేషన్ లను శనివారం అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, బెంచిలను సిద్ధం చేయాలని అన్నారు. బిఎల్ఓ లు చేపట్టిన ఓటరు స్లిప్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ప్రతి ఓటరుకు స్లిప్ అందించాలని చెప్పారు.


Latest News
 

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై రాళ్ల దాడి Thu, May 09, 2024, 10:13 PM
రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది : సీఎం రేవంత్ Thu, May 09, 2024, 10:07 PM
మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM