ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

byసూర్య | Sat, Apr 27, 2024, 06:47 PM

జ్యోతిబా పూలే బిసి కళాశాలలో ప్రవేశాల కొరకు ఆదివారం నారాయణపేటలో నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో మహమ్మద్ అబ్దుల్ ఘని అన్నారు. శనివారం ఎంఆర్సీ భవనంలో పరీక్ష కేంద్రాల ప్రిన్సిపాల్స్ తో సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12: 30 వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. అయిదు పరీక్ష కేంద్రాలలో 1008 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM