byసూర్య | Sat, Apr 27, 2024, 06:43 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.