ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సాధారణ పరిశీలకుడు

byసూర్య | Sat, Apr 27, 2024, 06:39 PM

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ పరిశీలించారు. మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు శెట్టిపాలెం చెక్‌పోస్టు పరిశీలించాడు. అనంతరం మిర్యాలగూడ ప్రభుత్వకళాశాల స్ట్రాంగ్ రూమ్‌ డీఆర్‌సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డివో జీ. శ్రీనివాస్ రావు తహసీల్దార్ హరి బాబు తదితరులు ఉన్నారు.


Latest News
 

మహిళ ప్రాణం తీసిన ఫ్రీ బస్సు ప్రయాణం Thu, May 09, 2024, 06:16 PM
కాంగ్రెస్ పార్టీలో మహిళల చేరికలు: కెకె మహేందర్ రెడ్డి Thu, May 09, 2024, 06:15 PM
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు Thu, May 09, 2024, 06:13 PM
కొప్పుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రచారం Thu, May 09, 2024, 06:11 PM
ధర్మారంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం Thu, May 09, 2024, 06:09 PM