నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి

byసూర్య | Sat, Apr 27, 2024, 06:35 PM

నల్లగొండ జిల్లా, నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జెండా ఆవిష్కరించినారు. ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM