గోడ దూకుడు పై మహిళల నిరసన

byసూర్య | Sat, Apr 27, 2024, 06:32 PM

మిర్యాలగూడలో రంగులు మారుతున్న రాజకీయం ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు బీ ఆర్ఎస్ లో పదవులు అనుభవించిన కొందరు అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. దీంతో పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణప్రజలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు వార్డు కౌన్సిలర్లు శనివారం కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసి గోడదూకే నాయకుల తీరును మహిళలు పేడతో కొట్టి చెప్పుదండలు వేసి నిరసన తెలిపారు.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM