సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి

byసూర్య | Thu, May 09, 2024, 03:58 PM

సెక్టార్ ఆఫీసర్స్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ బాధ్యులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సిరిసిల్ల ఏఆర్ఓ పరిధిలోని సెక్టార్ ఆఫీసర్స్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ బాధ్యులకు ఈ నెల 12 వ తేదీన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, ఈ నెల 13 వ తేదీన రిసెప్షన్ సెంటర్ల వద్ద నిర్వర్తించాల్సిన బాధ్యతలపై గురువారం శిక్షణ ఇచ్చారు.


Latest News
 

హైదరాబాద్‌లో వెలుగులోకి మరో భారీ మోసం.. 200 కోట్లతో గాయబ్.. ఆమెదే కీలక పాత్ర Mon, May 20, 2024, 05:33 PM
పోలీసుల అదుపులో వసూలు రాజాలు..! Mon, May 20, 2024, 04:52 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి Mon, May 20, 2024, 04:51 PM
25న నూతన విగ్రహ ఆవిష్కరణ Mon, May 20, 2024, 04:18 PM
భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM