ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

byసూర్య | Thu, Apr 25, 2024, 01:28 PM

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోసన్ పల్లి గేట్ వద్ద గురువారం ఆగివున్న బస్సును వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టింది. ఆ సమయంలో గేట్ వద్ద ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సును ఢీకొన్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆ కారు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన కారు అని కారు వెనుక ఉన్న ఎన్నికల పోస్టర్ ను బట్టి తెలుస్తుంది.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM