కూలీలకు పనిముట్లు అందించాలి

byసూర్య | Thu, Apr 25, 2024, 01:26 PM

ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు ప్రభుత్వం పని ముట్లు అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట మండలంలోని బోయిన్ పిల్లి, షేర్నపల్లి గ్రామాలలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కూలి డబ్బులు సమయానికి ఇవ్వడం లేదని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM