byసూర్య | Thu, Apr 25, 2024, 01:11 PM
అయ్యాపల్లి గ్రామంలో బుధవారం ముదిరాజ్ కుల బంధువులు శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు బట్టు విట్టల్ ముదిరాజ్, బొల్లారం సాయిలు ముదిరాజ్, పర్మల్ల గ్రామ కమిటీ అధ్యక్షులు ఈర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ కుల బంధువులు పాల్గొనడం జరిగింది.