రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

byసూర్య | Thu, Apr 25, 2024, 01:14 PM

పిట్లం మండలం గద్ద గుండు తండా సమీపంలో నేషనల్ హైవే(161) పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బాత్కుర్ గ్రామానికి చెందిన సుభాష్(25) గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM