పోచమ్మ బస్తిలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

byసూర్య | Sat, May 04, 2024, 11:45 AM

సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. శనివారం 19వ వార్డు పోచమ్మ బస్తీలో మున్సిపల్ యువత నాయకులు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే సకల జనుల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానికులు పాల్గొన్నారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM