జోరుగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

byసూర్య | Sat, May 04, 2024, 11:46 AM

నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని నేరేడుగం గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జోరుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జిల్లా సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల అధ్యక్షుడు ఎంపిటిసి ఎల్లారెడ్డి, ఖాజన్ గౌడ్ హనుమంతు ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM