ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి

byసూర్య | Sat, May 18, 2024, 10:51 AM

పోలీసులు కొట్టడంతో మనస్థాపంచెంది ఆటోడైవర్ చెట్టుకి ఉరేసుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో చోటుచేసుకుంది. నర్మాల వెంకటయ్య(43) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్యాసింజర్లు ఆటోలో బంగారం పడిందని డ్రైవర్ మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంకటయ్యను పిలిచి ఎంక్వైరీ పేరుతో కొట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. మనస్థాపానికి గురై ఉరేసుకొని మృతి చెందినట్లు తెలిపారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM