byసూర్య | Sat, May 04, 2024, 11:46 AM
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని జానకీపురం, రంగాపురం, బూర్గుగూడెం, మైబూబ్ నగర్ గ్రామాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో శనివారం బీఅర్ఎస్ నుండి కాంగ్రెసులోకి చేరారు. జానీకిపురం గ్రామంలో కట్టా శివ ఆధ్వర్యంలో పలు కుటుంబాలను ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సమన్వయంతో కలిసి పని చేసి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.