byసూర్య | Thu, Apr 25, 2024, 12:10 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం బోగారం, వెల్లంకి, ఇంద్రపాలనగరం, సిరిపురం గ్రామాల్లో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎంపీ అభ్యర్థి చామల మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.