పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ యువ నాయకులు ప్రచారం

byసూర్య | Sat, May 04, 2024, 03:38 PM

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కి మద్దతుగా బీజేపీ యువ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బండి సంజయ్ ని గెలిపియాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు గండవేన అఖిల్, చేపూరి శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM