వడదెబ్బతో రైతు మృతి

byసూర్య | Sat, May 04, 2024, 03:27 PM

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేల గోండు గూడెం గ్రామానికి చెందిన కొమురం సోము (58) అనే రైతు శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడు తన వ్యవసాయ భూమిలో ఉదయం నువ్వులు కోయడానికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. నీరసంగా ఉందంటూ పడుకున్నాడు. ఇంతలోనే భార్య నీళ్లు తాగుమని లేపేసరికి చనిపోయి ఉన్నాడని తెలిపారు. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదివాసి నాయకులు కోరుతున్నారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM