byసూర్య | Sat, May 04, 2024, 03:20 PM
మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని స్వీప్ జిల్లా నోడల్ అధికారి, జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ ఖాన్, రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ సి. హెచ్. శ్రీ కాంత్ సింగరేణి కార్మికులను కొరారు. శనివారం జిడికె 2వ గనిపై స్వీప్ ప్రోగ్రామ్ నిర్వహించిన కార్యక్రమంలో వారు ఓటు ప్రాధాన్యత వివరించారు. గని మేనేజర్ తిరుపతి, ఐ సి డి ఎస్ స్వరూపా రాణి తదితరులు పాల్గోన్నారు.