ఓటు హక్కు వినియోగించుకోవాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్

byసూర్య | Sat, May 04, 2024, 03:20 PM

మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని స్వీప్ జిల్లా నోడల్ అధికారి, జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ ఖాన్, రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ సి. హెచ్. శ్రీ కాంత్ సింగరేణి కార్మికులను కొరారు. శనివారం జిడికె 2వ గనిపై స్వీప్ ప్రోగ్రామ్ నిర్వహించిన కార్యక్రమంలో వారు ఓటు ప్రాధాన్యత వివరించారు. గని మేనేజర్ తిరుపతి, ఐ సి డి ఎస్ స్వరూపా రాణి తదితరులు పాల్గోన్నారు.


Latest News
 

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM