కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు

byసూర్య | Thu, Apr 25, 2024, 12:04 PM

కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం స్టేజి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్టిగా కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వివరాలు, ప్రమాద ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి చేరికలు Sat, May 04, 2024, 02:48 PM
పాలమూరులో కాంగ్రెస్ గెలుపు తథ్యం Sat, May 04, 2024, 02:46 PM
6న ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఉద్యోగ మేళ Sat, May 04, 2024, 02:44 PM
ఉమ్మడి జిల్లాకు రానున్న అగ్రనేతలు Sat, May 04, 2024, 02:40 PM
ఉపాధి కూలీలకు 600 పెంచాలి Sat, May 04, 2024, 02:38 PM