byసూర్య | Sat, May 04, 2024, 02:48 PM
దేవరకద్ర నియోజకవర్గంలోని అడవి అజిలాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు దేవరకద్ర నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మహేందర్, బి రాజు, నరసింహ, నగేష్, మాధవరెడ్డి, ప్రభాకర్, రాఘవేందర్, రాఘవేందర్, కృపాకర్ గౌడ్, శ్రీనివాసులు, నరహరి చారి, రాకేష్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నవీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.