పాలమూరులో కాంగ్రెస్ గెలుపు తథ్యం

byసూర్య | Sat, May 04, 2024, 02:46 PM

పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి గెలుపు తద్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని రాయి కోడ్ , రాజుపల్లి గ్రామాలలో శనివారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM