ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: శ్రీధర్ సుమన్

byసూర్య | Sat, May 04, 2024, 02:50 PM

మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో "ట్రాన్స్ జెండర్లకు" శనివారం ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి సిబ్బంది నాగరాజు, మాసూం బాబా, సాధిక్, 40 మందికి పైగా ట్రాన్స్ జెండర్లు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM