అర్ధరాత్రి భారీ చోరీ

byసూర్య | Sat, May 04, 2024, 02:52 PM

మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కుర్వ రాములు అనే వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు రెండు బీరువాల్లో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, 10 లక్షల నగదును తీసుకెళ్లారు. రాత్రి ఆరుబయట పడుకున్న రాములు ఉదయం లేచి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాల్లో ఉన్న బంగారం, నగదు కనిపించలేదని బాధితుడు తెలిపారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఇంటిని పరిశీలించి బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM