ఎంపీ అభ్యర్థులు ఏం చదివారో తెలుసా?

byసూర్య | Sat, May 04, 2024, 02:54 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లో ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిలు ఇంటర్ చదివారు. బీజేపీ అభ్యర్థి డికే అరుణ ఎస్ఎస్సీ చదివారు. ఇక నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఎంబీబీఎస్ చేయగా బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ బీటెక్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంఏ చేశారు.


Latest News
 

కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM