రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి

byసూర్య | Sat, May 04, 2024, 02:55 PM

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యం సేకరించాలని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారులు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి చెప్పారు. భిక్కనూరు మండల కేంద్రంతో పాటు పెద్దమల్లారెడ్డి గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. పిపిసి, ట్యాబ్ ఎంట్రీ ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి సేకరించిన వరి ధాన్యం వివరాలను సిబ్బంది వారికి తెలియజేశారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM