ఉమ్మడి జిల్లాకు రానున్న అగ్రనేతలు

byసూర్య | Sat, May 04, 2024, 02:40 PM

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతలు జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 5న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. ప్రధాని మోదీ ఈ నెల 10న నారాయణపేటకు రానున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి కొత్తకోటలో సాయంత్రం నిర్వహించే కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM