ఉపాధి కూలీలకు 600 పెంచాలి

byసూర్య | Sat, May 04, 2024, 02:38 PM

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం దాసరి దొడ్డి గ్రామంలో శనివారం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి సమస్యలను ఆరా తీశారు. ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ కూలీలకు 600 రూపాయల దినసరి వేతనం పెంచి చెల్లించాలని, ఎండల తీవ్రత దృశ్య ప్రభుత్వం కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఏఐపీఎంకే జిల్లా అధ్యక్షుడు భగవంతు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ Sat, May 18, 2024, 12:33 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి Sat, May 18, 2024, 12:32 PM
అకాల వర్షాలు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి Sat, May 18, 2024, 12:29 PM
కారు బ్రేక్ వేయబోయి ఎక్స్ లెటర్ తొక్కిన వైద్యుడు Sat, May 18, 2024, 11:19 AM
టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM