పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు

byసూర్య | Wed, Apr 24, 2024, 12:36 PM

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదైన ఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


Latest News
 

బిజెపి అవినీతిపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే Mon, May 06, 2024, 03:03 PM
గద్వాల కు తరలిన అఖిలపక్ష కమిటీ నాయకులు Mon, May 06, 2024, 03:00 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు Mon, May 06, 2024, 02:58 PM
కాంగ్రెస్ లో కంచిరావుపల్లి ఎంపీటీసీ సర్పంచ్ ఉపసర్పంచ్లు చేరిక Mon, May 06, 2024, 02:56 PM
హర్ ఘావ్ ఏక్ గంట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, May 06, 2024, 02:54 PM