అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించండి

byసూర్య | Wed, Apr 24, 2024, 12:26 PM

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కొరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లింగప్ప అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం మద్దెలబీడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల కర పత్రాలను ప్రజలకు అందించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ఓటరును కోరారు. నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

గొల్లపల్లిలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 10:42 AM
సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటా: ఎంపీ అభ్యర్థి నీలం మధు Mon, May 06, 2024, 10:37 AM
పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM