కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు

byసూర్య | Wed, Apr 24, 2024, 12:22 PM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. నియోజకవర్గానికి చెందిన దాదాపు 25 మంది మాజీ సర్పంచ్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మంగళవారం సమావేశమైన వారు త్వరలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM