డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ

byసూర్య | Wed, Apr 24, 2024, 12:21 PM

లోక సభ ఎన్నికల దృష్ట్యా జోగులాంబ గద్వాల జిల్లాలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎస్పీ రితిరాజ్ సూచించారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో పోలీస్ పోలీస్ అధికారులతో నెలవారి నేరసమీక్ష నిర్వహించారు. మిస్సింగ్, ప్రాపర్టీ, రోడ్డు ప్రమాదాల కేసుల ఫైల్స్ పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. బార్డర్ చెక్ పోస్టుల వద్ద పటిష్టంగా ఉంచాలని, కేసులు పెండింగ్లో ఉంచవద్దన్నారు.


Latest News
 

రేపు కామారెడ్డిలో కేసీఆర్ కార్నర్ మీటింగ్ Mon, May 06, 2024, 03:33 PM
ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన నాయకులు Mon, May 06, 2024, 03:29 PM
కలెక్టర్ కార్యాలయంలో అఖిలపక్షం వినతి Mon, May 06, 2024, 03:25 PM
డీకే అరుణ గెలుపు పాలమూరుకు ఎంతో ముఖ్యం Mon, May 06, 2024, 03:22 PM
నిజాంపేట్ లో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ Mon, May 06, 2024, 03:20 PM