నిజాంపేట్ లో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

byసూర్య | Mon, May 06, 2024, 03:20 PM

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా సోమవారం 4వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిజాంపేట్ మేయర్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలు మొదలు పెట్టిందని తెలిపారు.


Latest News
 

ప్రేమ పేరుతో మోసపోయిన యువకుడు Sun, May 19, 2024, 10:04 AM
శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు Sun, May 19, 2024, 09:53 AM
ముస్తాబు అయిన నల్ల పోచమ్మ అమ్మవారు Sun, May 19, 2024, 09:49 AM
ఓవర్ లోడ్తో వెళ్తున్న మూడు టిప్పర్లు సీజ్ Sun, May 19, 2024, 09:30 AM
ఇంటర్ పరీక్షలు కు 6, 134 మంది విద్యార్థులు: సి. మద్దిలేటి Sun, May 19, 2024, 09:23 AM