byసూర్య | Mon, May 06, 2024, 03:20 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా సోమవారం 4వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిజాంపేట్ మేయర్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలు మొదలు పెట్టిందని తెలిపారు.