గద్వాల కు తరలిన అఖిలపక్ష కమిటీ నాయకులు

byసూర్య | Mon, May 06, 2024, 03:00 PM

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పెద్దవాగుపై నిర్మించిన వంతెనను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని అఖిల పక్ష కమిటీ నాయకులు సోమవారం అయిజ నుంచి గద్వాలకు తరలి వెళ్లారు. వంతెన వద్ద కేవలం అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో జాప్యం కారణంగా ఇంతవరకు ప్రారంభించలేదు. గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సంతోష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.


Latest News
 

ఓవర్ లోడ్తో వెళ్తున్న మూడు టిప్పర్లు సీజ్ Sun, May 19, 2024, 09:30 AM
ఇంటర్ పరీక్షలు కు 6, 134 మంది విద్యార్థులు: సి. మద్దిలేటి Sun, May 19, 2024, 09:23 AM
హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM