బిజెపి అవినీతిపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

byసూర్య | Mon, May 06, 2024, 03:03 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో సోమవారం ఎఐటియూసి రచించిన 32 పేజీల అవినీతిలో కూరుకుపోయిన బిజెపి అనే పుస్తకాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియూసి జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్, సిపిఐ జిల్లా నాయకుడు చిలువేరు శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

ఓవర్ లోడ్తో వెళ్తున్న మూడు టిప్పర్లు సీజ్ Sun, May 19, 2024, 09:30 AM
ఇంటర్ పరీక్షలు కు 6, 134 మంది విద్యార్థులు: సి. మద్దిలేటి Sun, May 19, 2024, 09:23 AM
హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM